Exclusive

Publication

Byline

నన్ను వేధించిన వారిని దేవుడు క్షమించడు, మర్చిపోడు.. అన్యాయంగా బదిలీ చేశారు.. జస్టిస్ వెంకట రమణ సంచలన కామెంట్స్‌

భారతదేశం, మే 21 -- తనను వేధించిన వారిని 'దేవుడు క్షమించడు, మరచిపోడు' అని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకట రమణ మంగళవారం ఇండోర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అభ్యర్థనలను సుప్రీం కోర... Read More


నిఫ్టీ 50, సెన్సెక్స్: ఈరోజు మే 21న మార్కెట్ ఎలా ఉండబోతోంది?

భారతదేశం, మే 21 -- ముంబై: ప్రపంచ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలు వస్తుండడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50లు బుధవారం కాస్త అప్రమత్తంగా ప్రారంభం కానున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ట్రెండ్స్... Read More


రాజమౌళి, మహేష్ సినిమాపై క్రేజీ బజ్.. ఎస్ఎస్ఎంబీ 29లో మరో స్టార్ హీరో? అదే నిజమైతే పూనకాలే!

భారతదేశం, మే 21 -- సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ అనగానే ఎక్కడ లేని హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ మూవీని ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా రెడీ చేస్తున్నారనగానే అ... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌కు అవార్డు అంద‌జేసిన శివ‌న్నారాయ‌ణ -లాజిక్‌ల‌తో జ్యోత్స్న‌కు స్ట్రోక్ ఇచ్చిన దీప

భారతదేశం, మే 21 -- రెస్టారెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు కార్తీక్ అందుకుంటాడ‌నే సంతోషంలో ఉంటుంది దీప‌. స్టేజ్‌పైకి వ‌చ్చిన కార్తీక్ అవార్డు అందుకోబోయేది తాను కాదు జ్యోత్స్న అని ప్ర‌క‌టిస్తాడు. కార్తీక్ మాట... Read More


కోడలిని చంపేసి, యాక్సిడెంట్‌గా నమ్మించడానికి బైక్‌తో లాక్కెళ్లిన అత్తమామలు

భారతదేశం, మే 21 -- బెళగావి: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. ఓ 27 ఏళ్ల మహిళను ఆమె అత్తమామలు గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి 120 అడుగుల దూరం లాక్కెళ్లారు. రోడ... Read More


హయత్‌ నగర్‌ కుంట్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

భారతదేశం, మే 21 -- రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హయత్‌ నగర్‌ కుంట్లూరు వద్ద ఆగి ఉన... Read More


హయత్‌ నగర్‌ కుంట్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంను ఢీకొన్న కారు.. ఇంటికి వంద మీటర్ల దూరంలో ప్రమాదం..

భారతదేశం, మే 21 -- రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హయత్‌ నగర్‌ కుంట్లూరు వద్ద ఎదురుగా వస్తున్... Read More


హయత్‌ నగర్‌ కుంట్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎంను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

భారతదేశం, మే 21 -- రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హయత్‌ నగర్‌ కుంట్లూరు వద్ద ఎదురుగా వస్తున్... Read More


'హార్ట్ ల్యాంప్'కు బుకర్ ప్రైజ్: బాను ముష్తాక్ చరిత్ర సృష్టించారు

భారతదేశం, మే 21 -- కర్ణాటకకు చెందిన 77 ఏళ్ల రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త బాను ముష్తాక్ చరిత్ర సృష్టించారు. తన అనువాదకురాలు దీపా భాస్తితో కలిసి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ ప్రసి... Read More


ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ మరో కార్యక్రమం, రేపు టెక్కలిలో శ్రీకారం

భారతదేశం, మే 21 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే పల్లె పండగ,... Read More